News
గోదావరి నదిలో నీటిమట్టం పెరుగుతూ ఉండటంతో రాజమహేంద్రవరం ఘాట్లు, తూర్పు ఏజెన్సీ గండి పోచమ్మ ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
గోదావరి జిల్లాలోని కాకినాడలో తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 6000 కేజీల కూరగాయలతో అలంకరణ, లక్ష తులసి పూజలు నిర్వహించారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగధామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందున్న ట్రాన్స్ఫార్మర్ పాడై కరెంట్ లేక ఎండుతున్న ...
ఈ స్వామిని గన్నేరు పువ్వులతో కొలిస్తే పట్టిందల్లా బంగారమే అవుతుందట.. ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన ఆలయాలు అరుదుగా ఉంటాయి. పూర్తి ...
సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల పండగ ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఇవాళ నిర్వహించిన రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపిన తర్వాత శుభాంశు శుక్లా సోమవారం సాయంత్రం భూమికి తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆయన కోసం కుటుంబ సభ్యులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాల పండగ ఘనంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఇవాళ నిర్వహించిన రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
శ్రీశైలం జలాశయం గేట్లు తెరవడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. రద్దీ పెరగడంతో ఉచిత స్పర్శదర్శనాన్ని తాత్కాలికంగా ...
విశాఖ రైల్వే స్టేషన్లో క్యాప్సూల్ హోటల్ ప్రారంభం అయింది. తూర్పు కోస్తా రైల్వేజోన్ ఆధ్వర్యంలో 73 సింగిల్, 15 డబుల్, 18 మహిళల బెడ్స్తో ఈ హోటల్ అందుబాటులోకి వచ్చింది.
భారీగా పతనమైన ధరలు. అప్పడు కేజీ రూ.100 ఉంటే.. ఇప్పుడు కేజీ కేవలం రూ. 5 మాత్రమే. అంటే ధర ఏ స్థాయిలో పతనమైందో అర్థం చేసుకోవచ్చు ...
Perni Nani: ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? నేతలు ప్రజా పాలన వదిలేసి.. వివాదాలు, తిట్టుకోవడాలపై ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు? రీల్ డైలాగ్స్ని రియల్ లోకి ఎందుకు తెస్తున్నారు? అసలు పేర్ని నానీ ఏం ...
ప్రముఖ నటి బి. సరోజాదేవి (87) సోమవారం (జూలై 14) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సరోజాదేవి బెంగళూరులోని తన ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results